29 C
Hyderabad
Monday, August 3, 2026

కాళోజీ సాహితీ పురస్కారానికి కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,బతుకమ్మ :  ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా జరిగే కార్యక్రమంలో ఆమెకు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయనుంది.

 

 

More articles

Latest article