28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పాక్ ముష్కరుల చొరబాటు యత్నం భగ్నం :  జవాన్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ :   జమ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ లో భారత్ సైన్యం పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడి మృతి చెందాడు. నియంత్రణ రేఖ  ఆర్మీ వ‌ర్గాల వివరాల ప్రకారం.. ఆగ‌స్టు 12వ తేదీ రాత్రి కొంద‌రు చొర‌బాటుకు ప్రయత్నించారు. అయితే రెగ్యుల‌ర్‌కు భిన్నంగా ఈ చొర‌బాటు సాగిన‌ట్లు తెలుస్తోంది. చొర‌బాటుదారుల‌కు అండ‌గా పాకిస్థాన్ ఆర్మీ ఫైరింగ్ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. చొర‌బాటు జ‌రిగే స‌మ‌యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో  గాయ‌ప‌డ్డ జ‌వాను ఆ త‌ర్వాత ప్రాణాలు కోల్పోయాడు.

More articles

Latest article