27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రూరల్ సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఐఎం నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ రూరల్ సీఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిరుపతయ్యను ఎంఐఎం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షుడు సైద్ ఖాన్, అతిఫ్ అజీమ్, లాయక్, అహ్మద్ ,రసూల్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article