27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో పేకాట ఆడుతున్న 9మందిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.40,990నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక తవేరా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

More articles

Latest article