29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

శాంతియుతంగా పండుగ నిర్వహించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ : పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోటగిరి ఎస్సై సందీప్ అన్నారు. మండలంలో ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు.  ఈకార్యక్రంలో మాజీ సర్పంచ్ ప్రతి లక్ష్మణ్, బీజేపీ మండల అధ్యక్షులు వేముల నవీన్,  దేశాయ్ నాయకులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article