29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇకనుంచి నెలకు రెండు సార్లు కేబినెట్ భేటీ

Must read

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. 15 రోజులకోసారి కేబినెట్‌ భేటీ నిర్వహించాలని గురువారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

More articles

Latest article