29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సోనియా, రాహుల్ పై ఈడీ సంచలన ఆరోపణలు

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈకేసులో వారు ఇద్దరు నేరానికి పాల్పడటమే కాకుండా  రూ.142 కోట్లు లబ్ధి పొందారని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు.

More articles

Latest article