29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అమృత్ పథకం అమలు పై షబ్బీర్ అలీ సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలు పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

More articles

Latest article