25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కమిషనర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ:  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను సోమవారం నగర కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాల్ రాజ్ , మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్ సిపిని కలిసి ఘనంగా సన్మానించారు.

More articles

Latest article