28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అసెంబ్లీకి కేసీఆర్, స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ వద్దకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన చేరుకున్నారు. శాసన సభ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు.

More articles

Latest article