వెబ్ న్యూస్, బతుకమ్మ : గ్రూప్-1 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజన్ మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో మార్కుల వివరాలు చూసుకోవచ్చు. 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
