23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ పై బహిరంగ పరీక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో  ఐదవ సెమిస్టర్   విద్యార్థులకు కోర్సులో భాగంగా గురువారం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్  రిసొల్యూషన్ అంశంపై  మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు  ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా  నిజామాబాద్ న్యాయవాది  ఆర్.రామా గౌడ్ హాజరయ్యారు.  ఇంటర్నల్ ఎగ్జామినర్ గా  న్యాయ శాస్త్ర విభాగం  చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్  డాక్టర్. బి.స్రవంతి వ్యవహరించగా డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా, డాక్టర్ నాగజ్యోతి  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article