. . ఎడుగురికి రెండువేల చోప్పున జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగర శివారులొ ముబారక్ నగర్ వద్ద ఈ నెల 15న డ్రంక్ అండ్ డ్రైవ్ ట 10 మంది పట్టుబడగా వారిని గురువారం కోర్టులో హజరు పరుచగా ముగ్గురికి జైలు శిక్ష, 7 గురికి రెండు వేల చోప్పున జరిమానా విధించడం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎస్ఐ తెలిపారు. మోతాదుకు మించిన మద్యం తాగిన నగరంలోని మారుతి నగర్ కు చెందిన ప్రకాష్ నారాయణ, గౌతమ్ నగర్ కు చెందిన వి . భూమయ్య లకు రెండు రోజుల జైలు శిక్ష,అధర్శనగర కు చెందిన వి . దయాకర్ కు ఓకరోజు జైలు శిక్ష విదిస్తు న్యాయమూర్తి నుర్జాహన్ తీర్పుచేప్పారని ఎస్ఐ తెలిపారు.
