30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం కప్  పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన యువకునికి షీల్డ్ తో సత్కారం 

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ గ్రామానికి చెందిన బోరంచ మధు 100 మీటర్ల, & 200 మీటర్లు  పరుగు పందెంలో  మొదటి స్థానంలో నిలిచినందుగాను, అన్నా సాగర్ గ్రామ యువకులు  వారికి సన్మానించి షీల్డ్ ను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ యువ నాయకులు  కిరణ్ కుమార్,మహేష్, సాయికుమార్, హమీద్, సాయిలు, యువకులు ఉన్నారు

More articles

Latest article