ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ గ్రామానికి చెందిన బోరంచ మధు 100 మీటర్ల, & 200 మీటర్లు పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచినందుగాను, అన్నా సాగర్ గ్రామ యువకులు వారికి సన్మానించి షీల్డ్ ను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు కిరణ్ కుమార్,మహేష్, సాయికుమార్, హమీద్, సాయిలు, యువకులు ఉన్నారు
సీఎం కప్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన యువకునికి షీల్డ్ తో సత్కారం
