25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  రుద్రూర్, బోధన్ మండల కేంద్రంలో దేవాలయాల బయట, బస్టాండ్ ప్రాంగణంలో ఉంటున్న వృద్ధులకు ఆదివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధు, ప్రశాంత్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు

More articles

Latest article