26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న రైతులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పండుగ బహిరంగ సభ సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, పార్వతీ ప్రవీణ్ స్వామి, అడప సాయిలు, కర్క అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article