27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధితులకు అండగా ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

We will stand by the victims.

బాన్సువాడ, బతుకమ్మ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాన్సువాడ నియోజకవర్గంలో చందుర్,వర్ని మండల పరిధిలోని శ్రీనగర్,శంకోర,రాజ్ పేట, కూనిపూర్,వెంకటేశ్వర క్యాంప్, గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు, శ్రీనగర్ వద్ద వరద నీటి ఉధృతికి పూర్తిగా నష్టపోయిన నర్సరీని,పంట పొలాలను, వర్షానికి దెబ్బతిన్న వర్ని –  నిజామాబాద్ ప్రధాన రహదారిని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

We will stand by the victims.

More articles

Latest article