27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ:

సింగూరు  ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం మంజీరా బ్యారేజ్ కు  0.1  టీఎంసీ నీటిని విడుదల చేశారు.ఆదివారం  ప్రాజెక్టు గేట్ల ద్వారా  నీటి విడుదల (347 క్యూసెక్కులు) విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు లో  ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉంది. నిజాం సాగర్ లో ప్రస్తుతం,  ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు  దిగువ ప్రాంతం వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

More articles

Latest article