28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో మంగళవారం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఇందులో 48 ఆవులు, గేదె దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పశువుల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article