29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రికెట్‌ ఆడుతుండగా పిడుగు పడి ఇద్దరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

కర్నూల్ జిల్లాలో ఘటన

కర్నూలు, బతుకమ్మ :  ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కాత్రికిలో విషాదం చోటు చేసుకుంది క్రికెట్‌ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article