మోర్తాడ్, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం శనివారం ఎర్గట్ల, తాల్లారాంపూర్ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కళాశాలకు పంపించమని అవగాహణ కలిపించినట్లు ప్రిన్సిపాల్ బి గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

