మోర్తాడ్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. మోర్తాడ్ మండలం లోని శెట్ పల్లీ గ్రామంలో గురువారం...
ఎంఈఓ గంగాధర్
నందిపేట్, బతుకమ్మ: “ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం” అని మండల విద్యాధికారి అవదుత్ గంగాధర్ తెలిపారు. గురువారం నందిపేట్ మండలంలోని ఐలాపూర్ జెడ్పీ హై స్కూల్...
మోర్తాడ్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని మోర్తాడ్ ఏపిఎం ప్రమీల అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ, ధర్మోరా, డొంకల్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొదటి...
రుద్రూర్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధనతో పాటు అన్నీ రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంఈఓ కట్ట శ్రీనివాస్ రావు సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో...