మోర్తాడ్, బతుకమ్మ :
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణ తెలిపారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలోని గ్రామ పంచాయతీలో లబ్దిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులు...
దోమకొండ, బతుకమ్మ: లబ్ధిదారులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దోమకొండలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 44 మంది లబ్ధిదారులకు ఆయన...