ఇందల్వాయి,బతుకమ్మ: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచిత బ్లడ్ గ్రూపు టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హెడ్మాస్టర్ లక్ష్మీనాథం ప్రోత్సాహంతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. హెడ్మాస్టర్ లక్ష్మీనాథానికి విద్యార్థుల...