డిల్లీ, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Recover your password.
A password will be e-mailed to you.