బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పత్రాలను స్థానిక తహసీల్దారు కు మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, మండల నోడల్ అధికారి రమణారావు, ఉపాధ్యాయులు సంతోష్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.