29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సోపూర్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో, ఎమ్మార్వో 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో హిమబిందు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఉందని వారు పేర్కొన్నారు. రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తున్న ఇంటి నుంచి బయటకు రావద్దని వారు ఆదేశించారు. సోపూర్ లో పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article