30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హోలీ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు వైన్ షాపులను మూసివేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం 6 నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేస్తారని తెలియడంతో మందుబాబులు పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు.

More articles

Latest article