హైద్రాబాద్ , బతుకమ్మ:
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ కుమార్ దంపతులు పరామార్శించారు. అదివారం హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కవితా పరామర్శించి ఓదార్చారు. ఇటీవల అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షకీల్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

