30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రంగం చెప్పే స్వర్ణలతకు ఇంటి పట్టా అందజేత

Must read

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్, బతుకమ్మ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం చెప్పే అరుపుల స్వర్ణలతకు మంత్రి పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూం ఇంటి పట్టాను అందజేశారు. ఆమె కోరుకున్న మారేడుపల్లి ప్రాంతంలోనే ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించింది.

More articles

Latest article