25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన డిసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల, జిల్లా సహకార బ్యాంకు పాలకవర్గముల  కాల పరిమితి  పొడిగించింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ను తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article