27.6 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

లక్ష్యానికి మించి బిజెపి సభ్యత్వ నమోదు చేపట్టాలి

-- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి బతుకమ్మ,  నాగిరెడ్డిపేట్ : లక్ష్యానికి మించి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీని...

నిలకడగా ఎస్ఆర్ఎస్పి నీటిమట్టం

బతుకమ్మ, మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 14,454లో క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా 14,454 క్యూసెక్కుల నీటిని విడుదల...

నిజాంసాగర్ డ్యాం వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : నిజాంసాగర్ డ్యాం వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలం నిజాంసాగర్...

మున్సిపల్ కార్పొరేషన్ భవనం పై మద్యం సిట్టింగ్

గతంలో కమిషనర్ హెచ్చరించిన మళ్లీ అదే తంతు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్పొరేషన్ భవనం అందులో పని చేసే కొందరు ఉద్యోగులకు మద్యం సేవించేందుకు అనువైన అడ్డగా మారుతుంది. కార్పొరేషన్...

రెండు లక్షల విలువ గల 20 మొబైల్ ఫోన్లు రికవరీ 

బాధితులకు అప్పగింత నిజామబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ టౌన్ వన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు ఫోన్ లను రికవరి చేసి అప్పగించినట్టు ఎస్ హెచ్ఓ రఘుపతి...

చెకుముకి సైన్స్ సంబరాలు 2024 పోస్టర్ ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ :  జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాల 2024 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులు మీదుగా శనివారం ఆవిష్కరణ చేశారు. బాల-బాలికల...

అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల...

27న బోధన్ శ్రీరామ మందిరంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

బోధన్ , బతుకమ్మ : ఈ నెల 27న బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లోని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి శతగళ ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్యక్రమ నిర్వాహకులు...

బీ.సీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా...

ప్రధాని మోడీ పాలనలో ఆహార, ఆర్థిక సంక్షోభం

సిపిఎం పార్టీ మహాసభల్లో రాష్ట్ర నాయకులు జ్యోతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు ఆర్థిక, ఆహార సంక్షోభంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం రాష్ట్ర...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip