27.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కోటగిరి లో  బిఆర్ఎస్ నాయకులు ధర్నా

బాన్సువాడ బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు  మంగళవారం కోటగిరి పోతంగల్ మండల కేంద్రాల్లో ధర్నా...

అల్లకొండ ఖిల్లా మరమ్మతు కోసం వినతి

బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ  మండల కేంద్రంలో పురాతనమైనటువంటి అల్లకొండ ఖిల్లా మరమ్మత్తుల కోసం ఆర్డిఓ ద్వారా కలెక్టర్ కు నివేదిక పంపాలని మంగళవారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్,...

పొద్దుతూరి వినయ్ రెడ్డి, మంగిరాములు మహారాజ్ కు ఆహ్వానం

- నేటి నుంచి 14 వ తేదీ వరకు శివ మహాపురాణం కథ.. - గుజరాత్ లోని యుగల్ శరన్ మహారాజ్.. ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ...

ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బతుకమ్మ, మోర్తాడ్: సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను పురస్కరించుకొని  మోర్తాడ్ మండలంలో సావిత్రిబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఉత్తమ మహిళా ఉపాధ్యాయులుగా...

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

బతుకమ్మ, మోర్తాడ్: గత సంవత్సరం నుండి మందుకు బానిసై  జీవితం పై విరక్తి చెంది పాటిల్ దీపక్(30) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన...

జెన్కోలో ఏఈఈ ఉద్యోగం సాధించిన శ్వేత

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామానికి చెందిన సిరిపురం శ్వేత విద్యుత్ శాఖలోని జెన్కోలో ఏఈఈగా ఉద్యోగం సాధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు....

కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు రౌడీల పాలన

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదని రౌడీల పాలన అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. తెలంగాణ బీజేపీ...

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి రెండు రోజుల  జైలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలను నడిపిన ఐదుగురికి రెండు రోజుల జైలు, ఒక్కరికి ఒక్కరోజు జైలు శిక్ష పడిందని నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట...

చైనా మాంజా షాప్ లపై టాస్క్ ఫోర్స్ దాడులు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 15 వేల విలువైన చైనా మాంజా స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైనా మాంజా అక్రమ విక్రయాలపై టాస్క్ ఫోర్స్, సిసిఎస్...

ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక

మాక్లూర్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మహాజన మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంస్థాగత పునర్నిర్మానంలో భాగంగా మంగళవారం జిల్లా మహిళా సంఘం  నాయకురాలు(మాక్లుర్ మండలం ఇన్చార్జి) గుమ్ముట్టు పద్మ మాదిగ ఆధ్వర్యంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip