22 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

13 నుంచి  నిజామాబాద్ మీదుగా కాజీపేట – దాదర్ రైలు

. . . నిజామాబాద్ మీదుగా రైలు నడపాలని రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ . . . హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు  నిజామాబాద్ , బతుకమ్మ:         ...

ఆన్ లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి

 . ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులు, కొడుకు . నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన ఎడపల్లి, బతుకమ్మ:  ఆన్ లైన్ బెట్టింగ్ కు ఒక కుటుంబం బలైంది. కోడుకు చెసిన అప్పులకు తల్లి, తండ్రి, కొడుకు...

కామారెడ్డిలో కేంద్ర మంత్రి పర్యటన

కామారెడ్డి, బతుకమ్మ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. బీజేపీ సభ్యత్వ నమోదు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో...

విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురువులపైనే ఉంది.

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేల వ్యాఖ్య  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యను అభ్యసించే విద్యార్థుల బంగారు భవిష్యత్తు వారి విద్యను నేర్పే గురువులపైనే ఉందనినిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు...

అర్వింద్ సెటైర్లు.. రాకేశ్ నిప్పులు

నిజామాబాద్, బతుకమ్మ: దిశ సమావేశంలోన, బయట.. ఎంపీ అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. దిశ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే...

ఫైళ్లు ముందుకు కదలడం లేదు

. పనికి మాలిన రాజకీయాలు పక్కన పెట్టండి . అడవి మామిడిపల్లి ఆర్ వో బీ ప్రశ్నార్థకమైంది . ఇక్కడి నిధులను గత  ప్రభుత్వం డైవర్ట్ చేసింది . కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి...

సనాతన ధర్మస్థాపన కోసం బోర్డు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ: సనాతన ధర్మ స్థాపన కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన తిరుపతి లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ...

జోనల్ లెవల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ షురూ

. ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ . పాల్గొన్న నాలుగు జిల్లాల అధికారులు, సిబ్బంది నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అటవీశాఖ ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ -2024  శుక్రవారం నిజామాబాద్...

నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి రైలు నడపండి

 . ఆర్వోబీ నిర్మాణాల్లో వేగం పెంచడంతోపాటు బిల్లులు మంజూరు చేయండి . రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరిన ఎంపి అర్వింద్ . త్వరలో కాజిపేట్ - దాదర్ రైలు ప్రారంభిస్తామన్న మంత్రి  నిజామాబాద్, బతుకమ్మ...

అలుక కిషన్ రాజీనామా

. అధ్యక్ష పదవికి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే రాజీనామా . ఎన్నికలయ్యే వరకు కొనసాగాలన్న రాష్ర్ట నాయకత్వం నిజామాబాద్, బతుకమ్మ: టీఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగిన అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. గెజిటెడ్ ఉద్యోగులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip