24 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయ రహదారిపై కారులో చెలరేగిన మంటలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి బతుకమ్మ :  పట్టణంలోని క్యాసంపల్లి బైపాస్ వద్ద శనివారం తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి మంటలు ఆర్పివేయించారు. భువననగిరి నుంచి కారులో  బడాపహాడ్ వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకోగా ప్రయాణిస్తున్న ఎవరికి ఏమి కాలేదు.

More articles

Latest article