📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24642 POSTS
0 COMMENTS

ఆగస్ట్ 7వ తేదీన లాంచ్ అవుతున్న సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34

Samsung Galaxy F34 5G: సామ్సంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను వరుసగా లాంచ్ చేస్తోంది. గతవారం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5...

తెలంగాణ మంత్రులకు ఎదురుదెబ్బలు

Hyderabad:- తెలంగాణ మంత్రులకు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల పిటిషన్లపై మంత్రులు దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ...

ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారు?

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టడానికి...

భారీ వర్షాలపై జగన్ సమీక్ష

ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్ఫ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో కలెక్టర్లను అనుక్షణం...

టీఎస్ఆర్టీసీ సరికొత్త టూర్ ప్యాకేజ్: శ్రావణమాసం స్పెషల్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. ఈ విషయంలో పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. టీఎస్‌టీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం పలు పర్యాటక కేంద్రాలకు బస్సులను...

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం...

వచ్చేసింది….ప్రాజెక్టు కె గ్లింప్స్‌

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్‌ కూడా వెల్లడిరచారు....

ఆగస్టు 5 నాటికి చంద్రుడి దగ్గరకు చంద్రయాన్‌…

చంద్రయాన్‌ ప్రయోగంలో మరో అడుగు పడిరది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్‌`3 ఉపగ్రహం 51400 కివిూ లీ 228 కిలోవిూటర్ల దూరంలో...

బియ్యం ఎగుమతులపై నిషేధం

ముంబై : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘బాస్మతీ ఏతర...

రేవంత్‌, సునీల్‌ మధ్య విబేధాలు..?

హైదరాబాద్‌ : తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో సునీల్‌ కానుగోలు కీలకపాత్ర పోషించారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip