📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24509 POSTS
0 COMMENTS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బతుకమ్మ,(ముప్కాల్) మోర్తాడ్:  ము ముప్కల్ మండల కేంద్రానికి చెందిన కంచు రాము కరోనా సమయంలో మరణించడం జరిగింది. ఈమధ్యనే ఆయన భార్య గుండెపోటుతో మరణించడం వల్ల ఇద్దరు కూతుర్లు అనాధలయ్యారు. విషయం తెలుసుకున్న...

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

బతుకమ్మ, భిక్కనూరు:  మండల కేంద్రం శివారులోని సిద్ధ రామేశ్వర నగర్ వద్ద హైవేపై బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్...

 ‘సమగ్ర’ ఉద్యోగుల మహార్యాలీ

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ:  విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయడంతోపాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దిలీప్ డిమాండ్...

చిరుతను పాతి పెట్టిన రైతు

బతుకమ్మ, ఎల్లారెడ్డి: చెరుకు పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి చిరుత మృతి చెందింది. కేసు అవుతుందేమోనని భయపడిన రైతు చిరుత కళేబరాన్ని గుట్టుచప్పుడుకాకుండా పాతిపెట్టాడు. ...

ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది

బతుకమ్మ, రుద్రూర్:  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ మేరాజ్, గాండ్ల మధు అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని...

మున్సిపల్ కార్మికులకు మాస్కులు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కమిషనర్ మంద మకరంద్ మాస్కులను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ వెయ్యి మాస్కులనుసమకూర్చగా బుధవారం ఉదయం గోల్ హనుమాన్...

పెళ్లికి వచ్చి విద్యుత్ షాక్ తో మృతి

. మాయాపూర్ లో  విషాదం బతుకమ్మ, బాల్కొండ : బంధువుల పెళ్లికి వచ్చిన  ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన ఉమ్మడి బాల్కొండ మండలం రెంజర్లలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది....

మైనర్లు వాహనాలు నడిపితే మూడేళ్ల జైలు

  . ద్విచక్ర వాహనాల కారణంగానేన 70శాతం రోడ్డు ప్రమాదాలు . వాహనదారులు హెల్మెట్లు తప్పకుండా ధరించాలి . జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: ద్విచక్ర...

శ్రీనగర్ వద్ధ ఘోర రోడ్డు ప్రమాదం

. . .లారి ని డి కోట్టిన  కారు  . . .ఇద్ధరు యువకుల దుర్మరణం  . . .మరోకరికి తీవ్రగాయాలు  బతుకమ్మ, నిజామాబాద్ క్రైం నిజామయబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ధ బుదవారం తెల్లావారు జామున ఘోర...

దర్జాగా రాతం చెరువు కబ్జా

15 యేండ్లుగా 30 శాతం శిఖం స్వాహా చెరువులోనే వెంచర్లు . .  భవంతుల నిర్మాణాలు బతుకమ్మ,నిజామాబాద్ ప్రతినిధి - రాష్ట్రంలో హైడ్రా పేరిట ప్రభుత్వం చెరువులు,కాలువలు,శిఖం భూములు,ప్రభుత్వ భూములను చెర...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip