📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24643 POSTS
0 COMMENTS

విద్యార్థులకు వైద్య పరీక్షలు

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలోని యుపిఎస్, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఈ సందర్భంగా  డాక్టర్ అర్జున్ పిల్లలకు ఎత్తు, బరువు, కంటి వైద్య...

భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం మునిపెల్లి గ్రామంలోని దళితుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న 12 మంది పైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సుమారుగా 50...

రుణమాఫీ కోసం పీఏసీఎస్ దిగ్బంధం

. పాలకవర్గాన్ని లోపలేసి తాళం వేసిన రైతులు తాడ్వాయి, బతుకమ్మ: ఎన్నికల సందర్భంగా సీం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్నిరైతులు...

వైద్య సిబ్బందికి మెమోలు

. ఇందల్వాయి పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్  ఇందల్వాయి, బతుకమ్మ: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది...

పెచ్చులూడిన సబ్ స్టేషన్ స్లాబ్

. పగిలిన డ్రైవర్ తల  కామారెడ్డి, బతుకమ్మ: స్లాబ్ పెచ్చులూడి విద్యుత్ శాఖలో ప్రైవేట్ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్...

అక్టోబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, బతుకమ్మ: సన్న ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల చొప్పున బోనస్ స్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం కాన్ఫరెన్స్...

రైతులకు అవగాహన

మోర్తాడ్, బతుకమ్మ: వరి పంటను ఆశిస్తున్న బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులును ఎలా గమనించాలి, దాని నివారణ చర్యపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్ శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు....

విద్యారంగ సమస్యలపై పోరాటమే పీడీఎస్ యూ లక్ష్యం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్య రంగ సమస్యలపై నిరంతర పోరాటమే పీడీఎస్ యూ లక్ష్యమని విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ అన్నారు. పీడీఎస్ యూ 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్...

కేబుల్ దొంగలకు దేహశుద్ధి

నవీపేట్, బతుకమ్మ : మండలం లోని ఫతేనగర్ శివారు వ్యవసాయ బోరు మోటారు కేబుల్ వైర్లను చోరీ చేస్తున్న దొంగలను రైతులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. గ్రామ శివారులో గురువారం రాత్రి  వ్యవసాయ...

నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి రైలు నడపండి

 . ఆర్వోబీ నిర్మాణాల్లో వేగం పెంచడంతోపాటు బిల్లులు మంజూరు చేయండి . రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరిన ఎంపి అర్వింద్ . త్వరలో కాజిపేట్ - దాదర్ రైలు ప్రారంభిస్తామన్న మంత్రి  నిజామాబాద్, బతుకమ్మ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip