📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు

బాన్సువాడ , బతుకమ్మ  : గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కువగానే ధాన్యం సేకరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తన ఇంట్లో...

బతుకు ‘చిత్రం’

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పని చేయనిదే పూట గడవని స్థితిలో ఉన్న ఆ తల్లి చంటి బిడ్డను పక్కనే పడుకోబెట్టి చాయ్ స్టాల్ నడుపుతున్న ఈ దృశ్యం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో...

తాళం వేసిన ఇంట్లో చోరీ

ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలోని  పెర్కిట్ కు చెందిన తాజుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్టీవో గా విధులు నిర్వర్తిస్తున్న తాజుద్దీన్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేలోపే దుండగులు...

డిసెంబర్ 1న మాలల సింహగర్జన

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడంతోపాటు బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులుగా మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలల సింహగర్జన నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు....

సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

జుక్కల్, బతుకమ్మ: పెద్ద కొడప్ గాల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాల్...

గాలిపటం కోసం వెళ్లి విద్యుత్ షాక్ బాలుడు మృతి

. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో ఘటన ఎడపల్లి, బతుకమ్మ: చెట్టుకు వేలాడుతున్న గాలిపటాన్ని తీసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో...

ఏటీఎంలో చోరీకి యత్నం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న ఏటీఎంలో మహేందర్ అనే యువకుడు చోరీకి యత్నించాడు. ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి వెళ్లిన మహేందర్ చోరీకి యత్నిస్తుండగా గమనించిన...

బైక్ రైడర్స్ కి ఘనస్వాగతం

కామారెడ్డి, బతుకమ్మ: కేరళ నుంచి లడఖ్  వెళ్తున్న బైక్ రైడర్స్ కి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి వద్ద ఘనస్వాగతం పలికారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు...

దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కోందరి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందాడు. ఈ సంఘటన సొమవారం వెలుగు లోకి వచ్చింది. నగరంలోని మహ్మదియా కాలనీకి చెందిన యాకుబ్ ఖాన్ (42)...

కరేంటు షాక్ తో యువకుడి మృతి

వింధు ఇంట విషాదం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో కరేంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన అదివారం అర్థరాత్రి జరిగింది. నగరంలోని ధర్మపూరి హిల్స్ ప్రాంతంలో ఓక  బందువుల ఇంట...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip