25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Must read

📰 Generate e-Paper Clip

  • ఆందోళనలో అభిమానులు

 

ఢిల్లీ, బతుకమ్మ : కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article