24.1 C
Hyderabad
Monday, August 3, 2026

దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు : మంత్రి కొండా సురేఖ

Must read

📰 Generate e-Paper Clip

అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల పరిశీలన

హైదరాబాద్, బతుకమ్మ : దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టి శిక్షిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కబ్జాదారులను హెచ్చరించారు. వరంగల్ వెళ్తూ మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరిశీలించి మాట్లాడారు.

More articles

Latest article