29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

విభాగాల వారీగా అర్జీలను పరిశీలించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని జోన్-2 పరిధిలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కార్పొరేషన్ కమిషనర్ మంద మకరంద్ మంగళవారం పరిశీలించారు. విభాగాల వారీగా అర్జీలను పంపించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ జోనల్ అధికారులు ఉన్నారు.

More articles

Latest article