24 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఆరో టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కె.వెంకట్ రావ్ తెలిపారు. నగరంలోని శాస్త్రి నగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు తన  సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో 10మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.76వేల నగదు, రెండు మోటార్ బైక్ లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

More articles

Latest article