బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ నుంచి శుకవారం రాత్రి దుండగులు ఆయిల్, రాగి వైరు ఎత్తుకెళ్లారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు సొసైటీ డైరెక్టర్ బండి సాయిలు తెలిపారు.
