30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వేముల

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : శ్రీరామ నవమి సందర్భంగా పోచంపాడ్ కోదండ రామాలయం లో స్వామి వారి కల్యాణోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అన్నదానం కోసం బియ్యం,కిరాణా సామగ్రి వితరణ చేశారు. అన్నదాన సత్రంలో  భక్తులకు కాసేపు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు.


MLA Vemula offered silk clothes to the Lord

More articles

Latest article