25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

లక్ష డప్పులు.. వేల గొంతుకలు.. వాయిదా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించనున్న లక్ష డప్పులు.. వేల గొంతుకలు.. కార్యక్రమం వాయిదావేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

More articles

Latest article