29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో మేస్త్రి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఇందల్వాయి : నేషనల్ హైవే 44పై నడుచుకుంటూ వెళ్తున్నప్రకాశం జిల్లాకు చెందిన మేస్త్రి చిన్నగారి కొండయ్య(38) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఆదివారం రాత్రి 10.30గంటలకు ఇందల్వాయి నుంచి గన్నారం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా  ఈ ఘటన చోటుచేసుకుందని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

More articles

Latest article