27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,రుద్రూర్ : మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీకి చెందిన అకాల్వర్ శాంత (56) అదృశ్యమైనట్లు ఏఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి బయటికి వెళ్లిన శాంత తిరిగిరాలేదన్నారు. ఆమె కుమారుడు అకాల్వర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, వివరాలు తెలిసిన వారు  871265987 నంబర్కు లేదా పోలీస్ స్టేషన్ లో తెలుపాలని ఏఎస్సై కోరారు.

More articles

Latest article