30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో రైతు పండగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రుణమాఫీ,  బోనస్ ఇచ్చినందుకు రుద్రూర్ మండలం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  హర్షం వ్యక్తం చేస్తూ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్ కుమార్, ఇందూర్ కార్తీక్,  నిస్సార్, కర్క అశోక్, రైతులు బొట్టే గజేందర్, జక్కు నరసింహులు, దుర్గి గంగాధర్, కాసుల శ్రీనివాస్,  కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article