27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఎన్ హెచ్ ఆర్ సీ నూతన కమిటీ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో మాచారెడ్డి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షులు గా భరత్ యాదవ్,
ఉపాధ్యక్షునిగా గుగులోత్ నరేష్, ప్రధాన కార్యదర్శి గా సుతారి రవి, పొన్నాల సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ గా బట్టు రాహుల్, కన్వీనర్ గా బూస ప్రభాకర్ లను ఎన్నుకున్నారు . నూతనంగా ఎన్నకైన కమిటీ కి మహిపాల్ పలు సూచనలు చేశారు.

More articles

Latest article